పెదనందిపాడు వైఎస్ఆర్ సీపీ పార్టీ కార్యాలయం వద్ద సందడి

పెదనందిపాడు వైస్సార్సీపీ పార్టీ కార్యాలయం వద్ద పండగ వాతావరణం నెలకుంది. స్థానిక MLA, మేకతోటి సుచరిత నాయకత్వం వర్ధిల్లాలని, ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తున్నారని, వైస్సార్సీపీ నాయకుల D రాంబాబు ఆధ్వర్యంలో, కార్యలయం వద్ద బాణా సంచాపేల్చి, జైజగన్ జోహార్ వైస్సార్ అంటూ నినాదాలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్