ముస్లిం సమాజ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అనగాని

బుధవారం రేపల్లె పట్టణం త్వరగా పాలెం రోడ్డులో నూతనంగా నిర్మిస్తున్న ఈద్గా నిర్మాణానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అనగాని శివప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముస్లింల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, తన వంతు సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ముస్లిం మత పెద్దలు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్