రెండో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తునికి చెందిన గంగాధరరావు అనే స్టోర్ ఇన్ఛార్జి, తన దుకాణంలో సరకు, నగదు లావాదేవీల విషయంలో రూ. 8 లక్షలకు పైగా మోసం చేశాడని నిర్వాహకుడు హరీష్కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు శనివారం విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఈ మోసం పట్టణంలో కలకలం రేపింది.