తెనాలి పట్టణ సీఏం కాలనీకి చెందిన డి. వెంకటేష్ (35) మద్యం మత్తులో గత నెల 30న ఎలుకల మందు తిన్నారు. తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు త్రీ టౌన్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నట్లు వివరించారు.