జ‌గ‌న్‌‌ను రాజకీయాల్లో లేకుండా చేయాలని టీడీపీ స్కెచ్?

AP: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు ప్రభుత్వం సరైన భద్రత కల్పించడంలేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గుంటూరు మిర్చి యార్డు, రాప్తాడు, తెనాలి, పొదిలి, తాజాగా స‌త్తెన‌ప‌ల్లి. ఇలా ఆయ‌న ఏ పర్యటనకు వెళ్లినా జగన్ కు స‌రైన భద్రత క‌ల్పించ‌టం లేద‌ని ఆరోపిస్తున్నారు. కూటమి సర్కార్ జగన్ ను పూర్తిగా రాజకీయాల్లో లేకుండా చేయాలని స్కెచ్ వేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో చంద్రబాబు, లోకేష్‌ తీరు పట్ల వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

సంబంధిత పోస్ట్