తల్లికి వందనం డబ్బులు పడలేదని టవర్ ఎక్కాడు (వీడియో)

AP: పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో షాకింగ్ ఘటన జరిగింది. తల్లికి వందనం డబ్బులు పడలేదని ఓ వ్యక్తి ఏకంగా హై టెన్షన్ టవర్ ఎక్కాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని అతన్ని దించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నాన్న కిందకు దిగండి అని చిన్నారి ఏడుస్తున్నా కూడా తండ్రి ఏసు కిందకు దిగలేదని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్