మ‌రో మూడు జిల్లాల్లోని స్కూళ్ల‌కు సెల‌వు

ఏపీలో భారీ వ‌ర్షాలు కురుస్తున్న విష‌యం తెలిసిందే. దీంతో తాజాగా మ‌రో 3 జిల్లాల్లోని స్కూళ్ల‌కు, కాలేజీల‌కు అధికారులు సోమ‌వారం సెల‌వు ప్ర‌క‌టించారు. కాకినాడ‌, విశాఖ‌ప‌ట్నం, అన‌కాప‌ల్లి జిల్లాల్లోని అన్ని స్కూళ్ల‌కు, కాలేజీల‌కు రేపు సెల‌వు ఇస్తున్న‌ట్లు ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్ప‌టికే ప‌లు జిల్లాల‌కు సెల‌వుల ఇచ్చిన విష‌యం తెలిసిందే.

సంబంధిత పోస్ట్