మ‌రో మూడు జిల్లాల్లోని స్కూళ్ల‌కు సెల‌వు

ఏపీలోని ఉత్తరాంధ్ర‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్న విష‌యం తెలిసిందే. దీంతో తాజాగా మ‌రో 3 జిల్లాల్లోని స్కూళ్ల‌కు, కాలేజీల‌కు అధికారులు సోమ‌వారం సెల‌వు ప్ర‌క‌టించారు. శ్రీకాకుళం, పార్వ‌తీపురం, అల్లూరి సీతారామ‌రాజు జిల్లాల్లోని స్కూళ్ల‌కు రేపు సెల‌వు ఇస్తున్న‌ట్లు ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్