భార్యను డంబుల్స్‌తో కొట్టి హత్య.. అనంతరం భర్త ఆత్మహత్య

విశాఖలో రెడ్డి కంచరపాలెంలో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. పెయింటర్‌గా పనిచేసే గోపీనాథ్‌ తన భార్య వెంకటలక్ష్మీని డంబుల్స్‌తో కొట్టి హత్య చేసి అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యం అలవాటు, భార్యపై అనుమానంతో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. దంపతుల మధ్య వాగ్వాదం జరిగాక గోపీనాథ్‌ పిల్లలను ఇంటి బయటకు పంపించి ఈ దారుణానికి పాల్పడ్డాడు. రుత్విక్‌(19), లక్ష్మీపద్మ(10) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్