నాగేశ్వర్‌పై కేసులు పెడితే.. వదిలేయమని చెప్పా: పవన్‌ కల్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన రాజకీయ విశ్లేషణలకు అర్థం లేదని, ఆయన పొరపాటున భావోద్వేగంతో మాట్లాడి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. నాగేశ్వర్‌పై కేసులు పెడితే వదిలేయమని తాను చెప్పినట్లు పవన్ తెలిపారు. తమ పోరాటం నిర్మాణాత్మకంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్