కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డితో ముగిసిన జ‌గ‌న్ ములాఖ‌త్ (వీడియో)

అక్ర‌మ మైనింగ్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డితో మాజీ సీఎం జ‌గ‌న్ ములాఖ‌త్ ముగిసింది.
నెల్లూరు జిల్లా సెంట్ర‌ల్ జైలులో ఉన్న కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డిని ప‌రామ‌ర్శించేందుకు ఇవాళ జ‌గ‌న్ నెల్లూరు వెళ్లారు. ఈ మేర‌కు ములాఖ‌త్ స‌మ‌యంలో కాకాణిని జ‌గ‌న్ క‌లిశారు. ఈ ప‌ర్య‌ట‌న సందర్భంగా నెల్లూరులో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. వైసీపీ శ్రేణులు జ‌గ‌న్‌ను చూసేందుకు భారీగా రావ‌డంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.

సంబంధిత పోస్ట్