కడప పోక్సో కోర్టు తీర్పు.. నిందితుడికి ఐదేళ్ల శిక్ష

చెన్నూరు మండలానికి చెందిన బాలికపై వేధింపులకు పాల్పడిన గొడ్లవీటి ఈశ్వరయ్యకు కడప పోక్సో కోర్టు బుధవారం ఐదేళ్ల జైలు, రూ. 3వేల జరిమానా విధించింది. ఈ కేసులో స్పెషల్ పీపీ వేణుగోపాల్ వాదనలు వినిపించగా, ఇన్స్పెక్టర్ చాంద్ బాషా సాక్షులను హాజరుపరిచారు. నిందితుడికి శిక్ష పడేలా చేసిన కోర్టు కానిస్టేబుళ్లు గోపి, పుల్లయ్యలను జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ అభినందించారు.

సంబంధిత పోస్ట్