కమలాపురం నగర పంచాయతీ కమిషనర్ గా రాంబాబు

కమలాపురం నగర పంచాయతీ కమిషనర్ గా రాంబాబు గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న జగన్నాథం ఇటీవల బదిలీ అయ్యారు. కడపలో డిప్యూటీ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న రాంబాబు బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా నగర పంచాయతీ సిబ్బంది ఆయనకు స్వాగతం పలుకారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, నగర పంచాయతీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. నగరంలో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్