ఎడిఐపి పథకం ద్వారా ఎంపీ నిధులతో ఆదివారం మైదుకూరు పట్టణంలో 839 మంది దివ్యాంగులకు బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్స్, వీల్ చైర్స్, హియరింగ్ ప్యాడ్స్ లు పాల్గొని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కడప పార్లమెంట్ సభ్యులు వైయస్ అవినాష్ రెడ్డి, మైదుకూరు శాసనసభ్యులు శెట్టిపల్లి రఘురామిరెడ్డి లు పాల్గొని పంపిణీ చేశారు.
ఏపీలో పింఛన్దారులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజు ముందే!