మైదుకూరులో మంత్రి సవిత పర్యటన

మైదుకూరు మున్సిపాలిటీ 14వ వార్డులో మంత్రి సవిత, ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ శుక్రవారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తమ చేతుల మీదుగా పెన్షన్లు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం మైదుకూరులో 35 వేల పెన్షన్లు అందుతున్నాయని, తాజాగా మరో 606 నూతన పెన్షన్లు మంజూరైనట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్