ప్రొద్దుటూరు వాసులకు డాక్టరేట్

ప్రొద్దుటూరు పట్టణ వాసులు గణిత శాస్త్ర విభాగంలో గోంగిలి రెడ్డి సుదర్శన్ రెడ్డి, క్రీడా వ్యాయామ విభాగంలో నంద్యాల రఘునాథరెడ్డిరాయలసీమ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ గురువారం అందుకున్నారు. ప్రొద్దుటూరుకు వన్నె తెచ్చే విధంగా డాక్టరేట్ అందుకున్న ఇద్దరినీ జనసేన పార్టీ నాయకుడు మాదాసు మురళి అభినందించి సత్కరించారు. ప్రొద్దుటూరుకు మరింత మంచి పేరు తేవాలని, విద్యార్థులకు కూడా మంచి భవిష్యత్ ఇవ్వాలని అయన కోరారు.

సంబంధిత పోస్ట్