మనస్పర్ధలతో అన్నదమ్ముల మధ్య ఘర్షణ

తొండూరు మండలం పోతలపల్లె గ్రామంలో గురువారం ఉదయం అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణలో గంగిరెడ్డి యాదవ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన గంగిరెడ్డి యాదవ్, మల్లేశ్ యాదవ్ మధ్య కొన్ని రోజులుగా ఉన్న మనస్పర్థలే ఈ గొడవకు కారణమని తెలుస్తోంది. మల్లేశ్ యాదవ్, నారాయణమ్మలకు స్వల్ప గాయాలవడంతో వారిని పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్