బుధవారం పులివెందుల టీడీపీ కార్యాలయంలో మంత్రి సవిత, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డితో కలిసి మాట్లాడుతూ, "అధిష్ఠానం ఆదేశిస్తే భార్యను లేదా తమ్ముడిని అభ్యర్థిగా పెట్టగలను" అని తెలిపారు. కానీ.. పార్టీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాం అన్నారు.
టీడీపీకి 2029 ఎన్నికలు సవాలేనా?