కిర్లంపూడి మండలంలో భారీ సంఖ్యలో బీజేపీ సభ్యత్వ నమోదు

కిర్లంపూడి మండలం రామకృష్ణాపురం గ్రామంలో శుక్రవారం మండల అధ్యక్షుడు యాడాలి రాంబాబు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళా సభ్యత్వాలు నమోదు కావడం జరిగింది. ముఖ్య అతిధిగా పాల్గొన్న రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు మాట్లాడుతూ బీజేపీలో సభ్యత్వం పొందారంటే దేశ సేవను పుణుకుపుచ్చుకోటమేనని కొనియాడారు.

సంబంధిత పోస్ట్