తునిలో మైనర్ బాలిక ఘటనలో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి

తునిలో మైనర్ బాలికపై నారాయణరావు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటనపై జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ బుధవారం స్పందించారు. కూటమి ప్రభుత్వం ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటుందని, ఇలాంటి వారిని ఉపేక్షించేది లేదని, బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ అమానుష ఘటనను ప్రతి ఒక్కరూ ఖండించాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్