కృష్ణయ్యగూడెంలో వివాహిత బలవన్మరణం

నల్లజర్ల మండలం కృష్ణయ్యగూడెంలో మంగళవారం వివాహిత బలవన్మరణానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేసే రాజు, అతని భార్య జొన్నకూటి నాగదుర్గ (23) వారు ఉండే ఇల్లు విషయంలో గొడవపడేవారు. ఈ క్రమంలో రాజు పని నిమిత్తం బయటకు వెళ్లేక నాగదుర్గ ఇంటిలో ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్