ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలి

పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తల్లిపేరుతో ఒక మొక్క నాటాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పిలుపునిచ్చారు. స్వచ్చత హీ సేవా కార్యక్రమంలో భాగంగా శనివారం గండేపల్లి మండలం మురారి కాకతీయ కళ్యాణ మండపం వద్ద ఎమ్మెల్యే కొబ్బరి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గాంధీజీ జయంతి వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్