కాకినాడ జగన్నాధపురం అన్నవరం సత్యదేవి కాలేజ్ వద్ద మహిళలకు అవగాహన కార్యక్రమం జరిగింది. అతివేగంగా బైకులు నడిపే యువకులను ఆపి, వారికి చలనం కలిగించి, అక్కడి మహిళలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని కాకినాడ ఏఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించారు.