ఒకటో తేదీ తెల్లవారుజాము నుంచిపింఛన్లు పంపిణీ

కూటమి ప్రభుత్వంలో ఒకటో తేదీన తెల్లవారుజాము నుంచి పింఛనుదారులకు పింఛన్లు పంపిణీ చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ జగన్నాధపురంకమేళా రోడ్డు రజకల క్వార్టర్స్ వద్దఎమ్మెల్యే వనమాడి కొండబాబు పెన్షన్లు అందజేశారు. ఎక్కడా ఎలాంటి ఆలసత్వానికి తావు లేకుండా పారదర్శకంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరికి పింఛన్లు అందించే విధంగా చర్యలు చేపట్టమన్నారు.

సంబంధిత పోస్ట్