కాకినాడలో బయో-మెథనేషన్ ప్లాంట్ ను త్వరలో ఏర్పాటు

కాకినాడలో బయో-మెథనేషన్ ప్లాంట్ ను త్వరలోనే ఏర్పాటు చేస్తున్నట్లు కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ భావన పేర్కొన్నారు. బుధవారం కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో కాకినాడలో బయో-మెథనేషన్ ప్లాంట్ సంబంధించి వివరాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దాదాపు 20 కోట్లరూపాయలతో కాకినాడలో బయో-మెథనేషన్ ప్లాంట్ ను మూడు నెలల్లో ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్