కాకినాడ: ఎమ్మెల్సీ ఎన్నికలకు పకడ్బందీగా పోటీ జాబితా

పక్క ప్రణాళికతో పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయ సాధిస్తామని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, రాష్ట్ర మంత్రి వాసుశెట్టి సుభాష్ పేర్కొన్నారు. బుధవారం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కూటమి ఎమ్మెల్యేలతో ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు పురస్కరించుకుని ఓటర్లు నమోదు కార్యక్రమానికి సంబంధించి సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్