కాకినాడ: బులుసు సాంబమూర్తి విగ్రహ ప్రాంగణం అభివృద్ధి

స్వాతంత్ర సమరయోధుడు బులుసు సాంబమూర్తి విగ్రహ ప్రాంగణాన్ని ఆధునికరించేందుకు ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్స్ కాకినాడ సెంటర్ ముందు రావడం అభినందనీయమని మాజీ కేంద్రమంత్రి మల్లిపూడి వంగపతి పల్లం రాజు, సంకురాత్రి ఫౌండేషన్ ఫౌండర్, డా. పద్మశ్రీ సంకురాత్రి చంద్రశేఖర్ పేర్కొన్నారు. సోమవారం కాకినాడ సూర్య కళా మందిరంలోఆర్కిటెక్స్ కాకినాడ సెంటర్ ఆధ్వర్యంలోప్రపంచ ఆర్కిటెక్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్