కాకినాడ: కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి

కాకినాడ జిల్లాలో నాయకులను కార్యకర్తలను, అందరినీ కలుపుకొని ముందుకు పోతూ కాంగ్రెస్‌ పార్టీ పటిష్టతకు తన శక్తి వంచన లేకుండా కషి చేస్తాననిమాజీ కేంద్రమంత్రి ఎం ఎం పళ్ళంరాజ, జిల్లా ఇంచార్జ్ మస్తాన్ వల్లి, రాష్ట్ర నాయకులు మార్టిన్ లూథర్ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనూతనంగా ఎన్నికైన కాకినాడ జిల్లా అధ్యక్షుడు చిట్టిబాబు లు ప్రమాణ స్వీకారం చేశారు.

సంబంధిత పోస్ట్