కనీస వేతనం అమలు చేయాలని నిరసన

సిఐటియు జాతీయ పిలుపుమేరకు కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం కాంట్రాక్టు ఉద్యోగులు, పారిశ్రామిక కార్మికులు, నాన్ పర్మినెంట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు అనంతరం ఉమ్మడి వినతిపత్రాన్ని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా కిఅందించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబ్జి మాట్లాడారు. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్