ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా వచ్చిన ప్రతి ఒక్క సమస్యనూ సత్వరమే పరిష్కరించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ భావన ఆదేశించారు. కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ఉదయం 9: 30 నుంచి 10: 30 వరకు డయల్‌ యువర్‌ కమిషనర్‌ కార్యక్రమాన్ని, అనంతరం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను కమిషనర్‌ భావన నిర్వహించారు. డయల్‌ యువర్‌ కమిషనర్‌ ద్వారా 19 సమస్యలను ఫోన్‌ ద్వారా విన్నవించారు.

సంబంధిత పోస్ట్