ఆలయ ఈవోగా వీర్రాజు చౌదరి బాధ్యతలు స్వీకరణ

కాకినాడలో శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా వి. వీర్రాజు చౌదరి మంగళవారం బాధ్యతలను స్వీకరించారు. ఆలయ ఈవో విజయ భాస్కర్ రెడ్డి బాధ్యతలు అప్పగించారు. ఆ మేరకు ఇరువురు సంబంధిత దస్త్రాలపై సంతకాలు చేశారు. ప్రస్తుత ఈవో విజయభాస్కర్ రెడ్డి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో చింతలూరు దేవస్థానం ఈవోగా పనిచేస్తున్న ఆయన ఆలయ ఈవోగా బాధ్యత చేపట్టారు.

సంబంధిత పోస్ట్