కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అమలు

వంద రోజుల్లోనే కూటమి ప్రభుత్వం ప్రగతిని సాధించిందని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కాకినాడలోని కొండయ్యపాలెం నందు 41, 43, 44, 45, 46 సంబంధించి ప్రజా వేదిక కార్యక్రమాలు నిర్వహించి కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రగతిని స్థానిక ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాల అమలు చేయడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్