తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ తనిఖీ

కాకినాడ రూరల్ తిమ్మాపురం పోలీస్ స్టేషన్ ఐజి అశోక్ కుమార్, కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ లు తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ కుమార్ పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను నమోదు చేయాలని, పోలీస్ స్టేషన్ కు వచ్చేవారి పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్