అత్యంత ఘనంగా ప్రారంభమైన మహాశక్తి యాగం

కాకినాడ రూరల్ లో శ్రీ పీఠంలో ఈనెల 13వ తేదీ వరకు జరగనున్న "మహాశక్తి యాగం" కార్యక్రమం గురువారం అత్యంత ఘనంగా ప్రారంభమైంది. పరిపూర్ణానంద స్వామీజీ పర్యవేక్షణలో భారీ ఏర్పాట్లు జరిగాయి. తొలి రోజు శ్రీపీఠంలో వేంచేసియున్న ఐశ్వర్యంబికా అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరించారు. అలాగే అన్న సూక్త, అన్నపూర్ణ హోమంలను వేద పండితులు మంత్రోచ్ఛరణల నడుమ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్