శ్రీ పీఠంలో మహాశక్తి యాగం పూజలు

దసరా శరన్నవరాత్రుల సందర్భంగా కాకినాడ శ్రీపీఠంలో మహాశక్తి యాగంనిర్వహిస్తున్నామని శ్రీ పీఠం స్వామి పరిపూర్ణానంద సరస్వతి తెలిపారు. బుధవారం కాకినాడ రూరల్ శ్రీ పీఠంలో ఆయన విలేకరులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు అమ్మవారికి భారీ ఎత్తున పూజా కార్యక్రమాలునిర్వహిస్తామన్నారు. అమ్మవారికి ప్రతిరోజు వివిధ అవతారాల్లో పూజలు నిర్వహిస్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్