ఆత్రేయపురం: విద్యుత్ దీపాల వెలుగుల్లో వాడపల్లి పుణ్యక్షేత్రం

వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేం చేసి యున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం విద్యుత్ దీపాల కాంతులతో కనువిందు చేస్తుంది. ఈ నెల 21వ తేదీ నుండి 29వ తేదీ వరకు స్వామివారి 12వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రముఖులకు, మంత్రులకు, అధికారులకు ఆహ్వానాలు అందాయి.

సంబంధిత పోస్ట్