ఎస్సీ రిజర్వేషన్ల సభకు తరలిరండి: మహాసేన రాజేష్

ఈనెల12వ తేదీన కాకినాడ అంబేద్కర్ భవన్ లో నిర్వహించనున్నఎస్సీ వర్గీకరణ, మత స్వేచ్ఛ అనే అంశంపై సమావేశాన్నిఏర్పాటు చేశామని, ఈ సమావేశానికి అధిక సంఖ్యలో తరలి రావాలని టిడిపి అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ పిలుపునిచ్చారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయనకు రావుల పాలెం కొత్తపేట గ్రామాల్లో ఘన స్వాగతం లభించింది. అనంతరం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్