ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం మానవత్వం

ఆపదలో ఉన్న సాటి మనుషులకు ఆపన్న హస్తం అందించడమే మానవత్వమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లారావులపాలెంలో గురువారం విజయవాడ వరద బాధితులకు నిత్యవసర వస్తువులను పంపించారు. 10 టన్నుల బియ్యం, 7 టన్నులు కూరగాయలు, పదివేల వాటర్ బాటిల్స్, 20వేల వాటర్ ప్యాకెట్లు, 2వేల పాల ప్యాకెట్ ప్యాకెట్లతో కూడిన సుమారు
రూ. 10 లక్షల విలువ చేసే నిత్యావసర సరుకులను పంపించారు.

సంబంధిత పోస్ట్