రావులపాలెం: ఉచిత ఇసుక విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి

ఉచిత ఇసుక నిర్వహణ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు అధికారులు సర్వ సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ ఆదేశించారు. రావులపాలెం మండల పరిధిలోని ఊబలంక ఇసుక రీచును శనివారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన నీరు తగ్గిన పిదప ఇసుక తవ్వకాలకు చర్యలు చేపడుతూ పారదర్శకంగా ఉచిత ఇసుక పాలసీని అమలు చేయాలని సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్