ఆలయ ఈవోగా బాధ్యతలు చేపట్టిన విజయలక్ష్మి

ప్రాచీన రాచరిక వ్యవస్థ కాలం నుండి భక్తుల పాలిట కల్పవల్లిగా ప్రసిద్ధి చెందిన పెద్దాపురం మరిడమ్మ తల్లి ఆలయ సహాయ కమిషనర్ గా మంగళవారం విజయలక్ష్మి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఈవోగా సేవలు అందించిన రామ్మోహన్ రావును దేవాదాయ, ధర్మాదాయ శాఖ బదిలీ చేసింది. సాధారణ బదిలీలలో భాగంగా విజయలక్ష్మి మరిడమ్మ తల్లి ఆలయ ఈవోగా వచ్చారు. సామాన్య భక్తులకు అమ్మవారి సేవలు అందించేందుకు కృషి చేస్తామని విజయలక్ష్మి తెలిపారు.

సంబంధిత పోస్ట్