గొల్లప్రోలు పట్టణంలో గ్రోమోర్ లో విజిలెన్స్ అధికారులు దాడి చేసి 3, 60, 000 విలువైన ఎరువులను సీజ్ చేశారు. 200 బస్తాలుకు ఇన్వాయిస్ లేకపోవడంతో 6ఏ కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో సీఐ నాగ వెంకట్ రాజు, ఏవో మధుసూదన్, గొల్లప్రోలు వ్యవసాయాధికారి సత్యనారాయణ, తూనికలు కొలతలు అధికారి సరోజిని, వల్లి, లోవరాజు ఉన్నారు.
కాకినాడ రూరల్
తాళ్లరేవులో సముద్ర తాబేళ్ల వేటకు డిసెంబర్ నుంచి మే వరకు నిషేధం