ఈనెల 22న సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కు సన్మానం

రాజమండ్రి వెలమ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 22 న సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ను సత్కరించనున్నట్లు సంఘ గౌరవ సలహాదారు అల్లు బాబి, అధ్యక్షుడు కిలపర్తి శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం రాజమండ్రిలో వారు మీడియాతో మాట్లాడారు. చెరుకూరి కళ్యాణ మండపంలో జరిగే ఈ కార్యక్రమాన్ని సంఘీయులు జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గాలకు సన్మానాలు ఉన్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్