కర్గాని వేణు తల్లికి నివాళులర్పించిన మాజీ ఎంపీ భరత్

రాజమండ్రి టీడీపీ నాయకులు కర్గాని వేణు తల్లి పెద్దకర్మ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ భరత్ సోమవారం పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో, భరత్ కర్గాని వేణు కుటుంబ సభ్యులను పరామర్శించి, మృతురాలి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేత జక్కంపూడి గణేష్ కూడా ఆయన వెంట ఉన్నారు.

సంబంధిత పోస్ట్