బాలిక అదృశ్యంపై కేసు నమోదు

తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారావు పాలేనికి చెందిన 17 ఏళ్ల బాలిక అదృశ్యంపై మిస్సింగ్ కేసు నమోదు చేశామని ఉండ్రాజవరం ఎస్ఐ శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. సోమవారం అర్ధరాత్రి నుంచి బాలిక కనిపించడం లేదంటూ ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారన్నారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు.

సంబంధిత పోస్ట్