రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు అహర్నిశలు కృషి

గత ఐదు ఏళ్ళ పాటూ అరాచక పాలన చూసిన రాష్ట్ర ప్రజలు విసుకుచెందారని, రానున్న ఐదేళ్లు సుపరిపాలన చూస్తారని కడియం మండల టీడీపీ అధ్యక్షులు, ఉప సర్పంచ్ వెలుగుబంటి నాని పేర్కొన్నారు. మంగళవారం కడియంలో నిర్వహించిన 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తూన్నారన్నారు.

సంబంధిత పోస్ట్