తిరుమల పవిత్రతనూ కాపాడుకుందాం

తిరుపతి లడ్డులో జంతు కొవ్వు కలిపి పవిత్రతను దెబ్బతీశారని షణ్ముఖపీఠం స్వామీజీ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ,హిందువేతర అధికారులను ఎండోమెంట్ దేవాలయాల నుండి తొలగించి, హిందువులను మాత్రమే నియమించాలని సూచించారు. ఈ చర్యలతో హిందువుల మనోభావాలు కాపాడతాయని, ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలని,లేదంటే ఉద్యమంచేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్