చిరుత జాడపై ఆరా తీసిన మంత్రి దుర్గేష్

కడియం నర్సరీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నట్లు అధికారులు నిర్ధారించిన విషయం తెలిసిందే. దీంతో మంత్రి కందులు దుర్గేష్ బుధవారం కడియపులంక నర్సరీ ప్రాంతానికి వెళ్లి చిరుత జాడ పై ఫారెస్ట్ అధికారులను ఆరా తీశారు. నర్సరీ ప్రాంతాలలో చిరుత పులి సంచరిస్తున్న నేపథ్యంలో స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.

సంబంధిత పోస్ట్