రామచంద్రపురం మున్సిపల్ కార్యాలయంలో ప్రధమ మహిళ శ్రీదేవి, కమిషనర్ వెంకటేశ్వరరావుతో కలిసి జాతీయ పతాకం ఎగురవేశారు. ఇరిగేషన్ డి ఈ ఆఫీస్ వద్ద పతాక ఆవిష్కరణ చేశారు. తాసిల్దార్ కార్యాలయం వద్ద ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీపీ అంబటి భవాని ఎంపీడీవోతో కలిసి పతాక ఆవిష్కరణ చేశారు. ఏరియా ఆసుపత్రి వద్ద ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ ఎస్ ప్రవీణ్, టిడిపి పట్టణ అధ్యక్షుడు కడియాల రాఘవన్, గరికిపాటి సూర్యనారాయణ తదితరులు పతాకావిష్కరణ చేశారు. గ్రామాల్లోను ప్రభుత్వ కార్యాలయాలు వద్ద పంచాయతీ సర్పంచులు ఎంపీటీసీలు సచివాలయ సిబ్బంది స్వతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
VIDEO: ట్రాఫిక్లో చిక్కుకున్న ఎంపీ సుప్రియా సూలే