బాపులపాడు లో 14 మందిపై బైండోవర్ కేసు

గుడివాడ రూరల్ మండలం బొమ్ములూరు గ్రామంలో శనివారం రూరల్ ఎస్సై ఎన్. చంటిబాబు తనిఖీలు నిర్వహించారు. చట్టవిరుద్ధంగా నేల టపాసులను తయారు చేస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు నిఘా పెట్టి పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. దీనిలో భాగంగా నేల టపాసులు తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్న 14మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై బైండోవర్ కేసులు నమోదు చేసి మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు.

సంబంధిత పోస్ట్