కేంద్ర బృందానికి వరద నష్టాన్ని వివరిస్తాం

నందివాడలో పర్యటించనున్న కేంద్ర బృందానికి వరద నష్టాన్ని వివరిస్తామని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. గుడివాడ నియోజకవర్గంలోని వరద బాధితుల పునరావస కేంద్రాలలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా పునరావాస కేంద్రాల్లోని ప్రజలతో ఆయన మాట్లాడారు. కేంద్రాల్లో అందిస్తున్న సౌకర్యాలు వివరాలను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్